క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ.. సన్మాన కార్యక్రమం..

తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్స్ కు తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు, పగడాల మురళి, మరియు జిల్లా నాయకుల పట్టణ నాయకులు ఆధ్వర్యంలో మునిస్వామి, జీవన్, గని, సాయి దేవ్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడినది.. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసైనికులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.