నిడదవోలులో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, పెరవలి గ్రామంలో శ్రీ అయ్యప్పస్వామి దీక్షా మందిరములో జనసేన పార్టీ మండలమీటిగ్ మరియు జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్టులు సభ్యత్వం చేసిన సభ్యలను సర్టిఫికేట్ మరియు శాలువాలతో సన్మానిండమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తణుకు ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, విశిష్ట అతిథి రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీమతి ముత్యాల ప్రియ సౌజన్య మరియు నిడదవోలు నియోజకవర్గం జిల్లా కార్యవర్గం తుల చినబాబు, కాకర్ల నాని, సదా వెంకట్, ఎంపిటిసిలు కోటిపల్లి మురళి, గూడాల రంగా, ఆకుల సుబ్బారావు, కోలా సీతయ్యనాయుడు మరియు వివిధ గ్రామాల జనసైనికులు పిప్పిర రవి, సంగీతం నాగు, బసవా గణపతి, మూర్తి యమన కాశి తదితరులు పాల్గొన్నారు.