దివ్యాంగుని కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ

విశాఖ పశ్చిమ నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా పార్టీ ఆదేశాల మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతం దివ్యాంగుల కుటుంబానికి ఒక రైస్ బాగ్, నిత్యావసర సామాగ్రి ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో శంఖర్ యాదవ్, తులసి రామ్, మోహన్ రావ్, అభి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.