ప్రభుత్వ వైఫల్యంపై కరపత్రాల పంపిణీ

ఒంగోలు: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. వాటిని కరపత్రాలుగా ముద్రించి ప్రజలకి వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి.