కాయల పవన్ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా గోకివాడ గ్రామానికి చెందినటువంటి జనసేన కార్యకర్త కాయల పవన్ తాతయ్య కొత్తేం పసుపులయ్య అకాల మరణానికి చింతిస్తూ కుటుంబాన్ని పరామర్శిచి మనోధైర్యం నింపిన డాక్టర్ శ్రీధర్ పిల్లా. ఈ కార్యక్రమంలో గోకివాడ జనసేన పార్టీ అధ్యక్షులు నామ రాంబాబు, గొల్లపల్లి శేషారావు, నామ అశోక్, కొప్పిశెట్టి నాగబాబు, నామ వీరబాబు, మళ్లీ బోయిన శ్రీను, విశ్వనాథం గుర్రాజు, గేరగా కొండలరావు, సుందర శ్రీను, అమలగంటి శ్రీను, నామ అనిల్, దాసం నాగరాజు, దాసం పాపారావు, నక్క రాంబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.