చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో మంచి నీటి సరఫరా

జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో సఖీనేటిపల్లిలంకకు వరద రావడంతో గత వారం రోజులుగా మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్న లంక ప్రజలకు వరదను సైతం లేక్కచేయకుండా ఉచిత మంచినీరు అందించడం జరిదింది అని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.