కసింవలస గ్రామంలో జనసేన కార్యకర్తల విస్తృత సమావేశం

శ్రీకాకుళం-ఆముదాలవలస నియోజకవర్గంలో కసింవలస గ్రామంలో జనసేన కార్యకర్తల విస్తృత సమావేశం రాంబాబు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎంపీటీసీ అంపిలి విక్రమ్, కోరుకొండ మల్లేశ్వరావు, కొల్ల జైరాం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన కార్యకర్తలు బారి ఎత్తున పాల్గుని సభని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సంగం నాయుడు, సంతోష్ నాయుడు, రమేష్, మధుబాబు, గేదెలవానిపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.