దేవీ నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొన్న గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం, లాల్పురంలో దేవి నవరాత్రుల సందర్భంగా జనసేన పార్టీ నాయకులు త్రినాద్ ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, తన్నీరు గంగరాజు, రవి, పుల్లారావు మరియు గ్రామ నాయకులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొనటం జరిగింది.