శ్రీ శ్రీ బోడిలింగేశ్వరస్వామి తీర్థ మహోత్సవంలో పాల్గొన్న గంగులయ్య

అల్లూరి సీతారామ రాజు జిల్లా, పాడేరు, గూడెం కొత్త వీధి మండలం, పెదవలస గ్రామంలో ఇలవేల్పు శ్రీ శ్రీ బోడిలింగేశ్వర స్వామి తీర్ద మహోత్సవానికి జనసేన అరకు పాడేరు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూర్ గంగులయ్య ముఖ్యఅతిగా హాజరై, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండలం నాయకులు వంతల బుజ్జిబాబు, కిముడు క్రిష్ణమూర్తి, స్వామి, అశోక్, శేఖర్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.