పెనుకొండలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

పెనుకొండ: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకలపల్లి జెడ్.పి.హెచ్ హై స్కూల్ నందు విద్యార్థుల నడుమ ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మరియు మన భారత రాజ్యాంగ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులకు బహుమతులు అందజేసి గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.