గురువులను సన్మానించి ఆశిర్వాదం తీసుకున్న మైలవరం జనసేన ఇంచార్జ్

మైలవరం, కొండపల్లిలో చదువు చెప్పిన గురువులకు సన్మానం చేసి ఆశీర్వాదం తీసుకున్న మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహనరావు(గాంధి).