కింతాడ సూరిబాబుకి జనసేన సాయం

పిఠాపురం నియోజకవర్గం: కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామస్తుడైన రజక సామాజ వర్గానికి చెందిన చింతాడ సూర్య బాబు పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నట్టు జనసేన దృష్టికి వచ్చింది. విషయం తెలిసిన వెంతనే పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జె.ఎస్.పి పిండి గోవింద్ బియ్యం బ్యాగ్ డొనేట్ చేశారు. మంగళవారం పీ.ఎస్. ఎన్. మూర్తి టీమ్ వెళ్లి పలకరించి బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, టైల్స్ బాబి, కర్రి కాశీ, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, వై శ్రీనివాస్, తోట సతీష్ కోలా దుర్గ, వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, చర్ల గీత, పిట్టా చిన్న పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, మరియు పిఎస్ఎన్ మూర్తి పాల్గొనడం జరిగింది.