పోతురాజు పండుకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, మోరి గ్రామానికి చెందిన పోతురాజు పండు శనివారం కాలం చేశారు. వారి అకాల మరణానికి చింతిస్తూ వారి పార్థివ మృతదేహానికి నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు లింగోలు పెద్దబ్బులు, గుండుబోగుల పెదకాపు, డాక్టర్ రమేష్ బాబు, గుబ్బల రవికిరణ్, ఉండపల్లి అంజి, రాపాక మహేష్.