రైతులతో కలిసి నిరసన తెలిపిన జనసేన ఎంపీటీసీ రాంబాబు

భీమవరం నియోజకవర్గం, గొల్లవానితిప్ప గ్రామంలో రైతుల ఇబ్బందిపై రైతులతో కలిసి గొల్లవానితిప్ప జనసేన ఎంపీటీసీ రాంబాబు అధికారులు తక్షణమే స్పందించి రైతులకి న్యాయం చెయ్యాలని నిరసన తెలియజేయడం జరిగింది.