దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన జనసేన

తూర్పుగోదావరి, మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు ఇతర పీఏసీ సభ్యులు, వీరమహిళలు, మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.