జనసేనలో చేరిన కర్నూలు యువత

కర్నూలు నియోజకవర్గం, జన బిర్లాగడ్డ ప్రాంతానికి చెందిన యువకులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి కర్నూల్ నాయకులు శ్రీ అర్షద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ, రేవంత్, వెంకటేష్, భరత్, మధు, సాయి, మాబు, మోహన్, రాజేష్, నవీన్, భార్గవ్,చోటు, B.మధు, ఫరూక్, రావణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.