కౌలు రైతుల సహాయ నిధికి లక్ష రూ. విరాళం అందించిన చిక్కం ద్రాక్షరామ భీమేశ్వరరావు

తూర్పుగోదావరి జిల్లా: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతుబరోసా యాత్రలో భాగంగా కౌలు రైతుల సహాయ నిధికి తనవంతు సాయంగా లక్ష రూపాయల చెక్కును తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిధి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం ద్రాక్షరామ భీమేశ్వరరావు (భీముడు) అందజేసారు.