డిజిటల్ క్యాంపెయిన్ లో మడకశిర జనసేన

మడకశిర, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్రలేపడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శుక్రవారం వై.బి.హల్లి పంచాయతీ రోడ్డు. మడకశిర & బెంగళూరు గల జాతీయ రహదారి అద్వాన పరిస్థితిని నెలకొంది ఇకనైనా రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని #GoodMorningCMSir డిజిటల్ ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండలం అధ్యక్షుడు టి.ఏ.శివాజీ, యశ్వంత్, శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్ మండలం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.