నాదెండ్ల మనోహర్ పర్యటన విజయవంతం చెయ్యండి!: కాంతిశ్రీ

ఎచ్చెర్ల: జనసేన రాష్ట్ర పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా నాదెండ్ల అధ్యక్షతన 4 రోజుల పాటు నిర్వహించనున్న నియోజకవర్గ సమీక్షల నేపధ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు కాంతిశ్రీ గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గం నాలుగు మండలాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి.. సమీక్షల కార్యాచరణ నిమిత్తం దిశానిర్దేశం చేశారు.