జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆదివారం మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ కలిశారు. ఈ సందర్బంగా మార్కాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తూ, తమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ముందడుగు కార్యచరణ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *