వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామానికి చెందిన ఇరకం వెంకటేశ్వరరావు ఇటీవల కాలం చేశారు. గ్రామ జన శ్రేణులు ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి.. మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల అధ్యక్షులు మండపాక శ్రీను, కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ సీనియర్ నాయకులు తెలగంశెట్టి శివ, తన్నీరు తతాజీ, కొచ్చర్ల బాబీ, పెమ్మాడ సతీష్, వల్లేపల్లి రాజేష్, చల్లా ప్రసాద్, పెద్ద కాపు తదిత రులు పాల్గొన్నారు.