మిషన్ రియలైజబుల్ జనచైతన్య యాత్ర

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు, ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు, ప్రజలలో చైతన్యం కలిగించేందుకు రాజోలు నియోజకవర్గము, గూడపల్లి పల్లిపాలెం కు చెందిన ఎన్నారై ఈతకోట చిన్నిరాజు చేపట్టిన మిషన్ రియలైజబుల్ జనచైతన్య యాత్ర. పారదర్శకత లేని ప్రభుత్వ పాలన, ప్రజా ప్రతినిధుల అధికార దుర్వినియోగం, అవినీతి అధికారుల లాంచగొండితనం పై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఈతకోట చిన్నిరాజు.