ఇమ్మడి కాశీనాధ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీమతి మద్దెల సాయి మేఘన

ప్రకాశం జిల్లా జనసేనపార్టీ మార్కాపురం కార్యాలయం నందు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేనపార్టీ రాష్ట్ర ఐటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి మద్దెల సాయి మేఘన, ఆలాగే జనసేనపార్టీ చేసిన కార్యక్రమాలను ప్రచురించి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, పూజ లక్ష్మీ, గుండెబొమ్మ శ్రీను, ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ వీరిశెట్టి శ్రీనివాసులు, బీసా హరీష్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.