పరుశురాంపురంలో ‘నా సేన కోసం నా వంతు’

శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండలం, పరుశురాంపురం పంచాయతీ జనసైనికుల ఆధ్వర్యంలో రెండు రోజులు నుండి పరుశురాంపురం పంచాయతీలో ఉన్న గ్రామంలోకి వెళ్లి జనసేన సిద్ధాంతాలు, నా సేన కోసం – నా వంతు అనే కార్యక్రమంలో లక్ష్మిపురం కిరణ్, సవర రామూర్తి, వి.సాయి, బేరి.తిరుపతి మరియు యువత, జనసైనికుల సహకారంతో మన పార్టీ మన బాధ్యత అని జనసైనికులు తెలియజేయడం జరిగింది.