పితాని ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం కొత్త మురమళ్ళ గ్రామంలో మరియు పశువుల లంక మరియు పితాని వారి పాలెం ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై కొత్త మురమళ్ళ కుమ్మరి చెరువు వినాయకుడు గుడి వద్ద గ్రామంలో వైయస్సార్ పార్టీ నుండి టిడిపి పార్టీ నుండి సుమారు 30 మంది జనసేన పార్టీలోకి చేరడం జరిగినంది. ఏడిద సత్యవేణి, ఏడిద వెంకటేశ్వర్లు, ఏడిద కనకదుర్గ, అమలవరపు కృష్ణవేణి, అమలవరపు శ్రీహేమ, నవ్య పను రాగుల మహాలక్ష్మి, రాయపు జానకమ్మ, రాయపు మాణిక్యం, అమలవరపు మంగాదేవి, అడబాల హరి, వి రాము, వి నాని, ఎం మహేష్ మరియు తదితరులు జాయిన్ అయ్యారు. మండల అధ్యక్షులు మదింశెట్టి పురుషోత్తం, సంయుక్త కార్యదర్శి తాళ్లూరు ప్రసాద్, రాపిరెడ్డి బాబి, లంకలపల్లి జమ్మి, సలాది రాజా, కర్రి శేఖర్, వాసంశెట్టి బాజీ, గంజాయి యేసు, సవరపు వెంకట, నంద్యాల మధు, కుడుపూడి స్వామి, పార్టీ శీను, ఎలమంచిలి బాలరాజు, నాతి నాగేశ్వరావు, గిడ్డి రత్నశ్రీ, పిల్లు గోపి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.