రాములవారిని దర్శించుకున్న పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్

విశాఖపట్నం, పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం నియోజకవర్గంలో పాత గోపాలపట్నం, వెంకటాపురం, సిందియా జై ఆంధ్ర కాలనీ లో రామాలయాల స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.