టెక్కలి ఆర్డివోకి వినతిపత్రం

టెక్కలి నియోజకవర్గం టెక్కలి టౌన్ లో గత ప్రభుత్వం పాత జాతీయ రహదారి అనుకొని ఒక వైపు డ్రైనేజీ నిర్మాణం ప్రజల సొమ్ముతో లక్షల్లో ఖర్చు చేశారు కానీ..పేద ప్రజల ప్రభుత్వ కాలనీ మండపొలం కాలువలు రోడ్లు, నిర్మాణ లోపంతో ప్రజల ఆరోగ్యం క్షీణీస్తోందని స్థానిక ఆర్డివో కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూరకుల యాదవ్, మెట్ట అవినాష్, పసుపు రెడ్డి సోమేశ్, సంజు, రాజశేఖర్, శ్యాం, వకాడ కృష్ణ పాల్గొన్నారు.