ఓలేటి అప్పారావుకు మనోధైర్యాన్నిచ్చిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం, బలుసుతిప్ప గ్రామస్తులు జనసేన నాయకులు ఓలేటి అప్పారావు కుమారుడు ఓలేటి జీవన్(13) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రాత్రి కాకినాడ జిజిహెచ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడవడం జరిగింది. పితాని బాలకృష్ణ బలుసుతిప్ప గ్రామం వెళ్లి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు కలగాలని కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.