జనసైనికుడిని మనోధైర్యాన్నిచిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం రూరల్ ఏరుపల్లి గ్రామం జడ్డు అన్నవరం తండ్రి గారు జడ్డు చంద్రరావు ఇటీవల స్వర్గస్తులైనారు. వారి కుటుంబ సభ్యులను రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ కలిసి పరామర్శించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ బుంగా రాజు, ఏరుపల్లి, ఉట్రుమిల్లిగ్రామాల జనసేన పార్టీ MPTC సాక్షి శివ క్రిష్ణ కుమార్, జడ్డు సతీష్, వీరబాబు, కనకాల వెంకటేష్ తదితరులు వెళ్లి పరామర్శించడం జరిగింది.