‘నా సేన కోసం నా వంతు’ కు ‘పొంత’

మంత్రాలయం నియోజకవర్గం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తాలూకా నాయకులు అయినటువంటి పొంత నరసింహులు ‘నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా తన వంతు పార్టీకి 5000/- రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, జనసైనికులు ప్రతి ఒక్కరూ పార్టీకి 10 రూపాయల నుండి ఎంతైనా విరాళాలు 7288040505 నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అందించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమాన్ని జనసైనికులు ప్రజలలో పార్టీ స్థితిగతులను వివరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.