నిమ్మకాయల యార్డు కార్మికుల శంకుస్థాపనలో రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు బైపాస్ రోడ్డులో దెందులూరు వెళ్ళే దారిలో ఆటోనగర్ కి అతి చేరువలో 60 మంది ముఠా(నిమ్మకాయల యార్డు కార్మికులు) కార్మికులు కుటుంబాల కోసం పాక వేయడం జరుగుతుంది. ముఠా కార్మికుల పిలుపు మేరకు శంకుస్థాపనకు హాజరైన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు.