పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా

నాగర్ కర్నూల్: 26వ తేదీన సోమవారం రోజు నుంచి మొదలు కానుంది. దీంట్లో భాగంగా గురువారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో తెల్కపల్లి మండల ముఖ్య నేతలతో కలిసి తెల్కపల్లి మండలంలోని గ్రామాల రూట్ మాప్ సిద్ధం చేసిన వంగ లక్ష్మణ్ గౌడ్.ఈ కార్యక్రమంలో గోపాస్ కురుమన్న, గోపాస్ రమేష్, సూర్య, బోట్క రమేష్, రవీందర్, రాజు నాయక్, అంజి, లింగం నాయక్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.