హమాలీలు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ

* రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం దృష్టి పెట్టి, వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
*హమాలీ కార్మికుల శారీరక శ్రమను ప్రభుత్వం తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. రెక్కాడితె గాని డొక్కాడని జీవితాలు వాళ్లవి
*హమాలీల సమ్మె వల్ల ప్రజా పంపిణీ, ఎగుమతి-దిగుమతి, రేషన్ కార్డు వినియోగ దారులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది.
*రెండు సంవత్సరాలకి ఒకసారి హమాలీ కార్మికులు వారి కూలీ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు శివకోటి యాదవ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *