మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు – అత్యాచారాలకు కారణం ఈ ప్రభుత్వమే

*మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు – అత్యాచారాలకు కారణం ఈ ప్రభుత్వమే: జనసేన వీరమహిళా విభాగం..

ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పై జనసేన వీరమహిళా విభాగం తరుపున సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి ఆగ్రహ ఆవేదనలను వ్యక్తపరిచారు..

మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే.. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకులు ఆకేపాటి సుభాషిని, ఆకుల వనజ, మరియు జిల్లా మహిళా నాయకులు కీర్తన, కోకిల, లతా, మధులత, లక్ష్మి పాల్గొన్నారు.