జనసేన ఆధ్వర్యంలో వి ఎమ్ రంగా జయంతి

కోనసీమ జిల్లాలో జనసేన నాయకులు పలు ప్రాంతాల్లో వి ఎమ్ రంగా 75వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజోలు పరిధిలో కేశవదాసుపాలెం, మోరిపోడు, తూర్పుపాలెం, గ్రామాల్లో జరిపారు. ఈ కార్యక్రమంలో మండేల బాబీనాయుడు, యెరుబండి చిన్ని, పోలిశెట్టి గణేష్, బళ్ళ సురేష్, కిరణ్ మోహన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.