రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

కోనసీమ జిల్లా, రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం మలికిపురం గ్రామం ఆదర్శనగర్ మరియు నాయుడుపేట లలో నీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి మలికిపురానికి చెందిన మేళం భాగ్యరాజు ట్రాక్టర్ డీజల్ ఖర్చులకు ఆర్ధిక సహకారంతో మలికిపురం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.