మేముకుడా సిద్ధం బ్యానర్లు చించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

రైల్వేకోడూరు నియోజకవర్గం: పెనగలూరు మండలంలో గత రెండు రోజులక్రితం జనసేనపార్టీ కువైట్ నాయకులు యర్రంశెట్టి హరిబాబురాయల్, జీలకర మురళి రాయల్ ఆధ్వర్యంలో గోబ్బూరి హరి రాయల్ చే మేముకుడా సిద్ధం బ్యానర్లు కట్టడం జరిగింది. వాటిని కొందరు వైసీపీ దుండగులు చించేసిన సందర్భంగా పెనగలూరు పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు బ్యానర్లు చించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకొని సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయిలోని జనసేన నాయకులు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ కుప్పల జ్యోతి, ఎలక్షన్ కమిటీ కన్వీనర్ జోగినేని మని, పగడల వెంకటేష్, మాదాసు. నరసింహరాయల్, వరికుటి నాగరాజు, కంచర్ల సుధీర్ రెడ్డి, మాదాసు శివ రాయల్, దాసరి వీరేంద్రరాయల్, ఆనందలతేజ, కావేరి అవినాష్, పెద్దంగారి సాయి, మలిశెట్టి ప్రణీత్, కొనిశెట్టి శివ, సవరం సాయి, ముద్దపోలు రామసుబ్బయ్య, కొత్తపల్లి శ్రీ రామ సుబ్బయ్య, గోపవరం మధు, శ్రీకారం ప్రకాష్, షేక్ షామీర్ భాష, కోలా మురళి, జిలకర సుబ్బయ్య, కొత్త బాలకృష్ణ నాగినేని రాంప్రసాద్ నాయుడు, పసుపులేటి ప్రసాద్ జిలకర నాగేంద్ర, తులసి రామకృష్ణ, వీరా పల్లి హరి ప్రసాద్ రెడ్డి, నీరు గట్టు యానాది, మహీంద్రా, కొత్తపల్లి కళాచంద్ర మడపూరి శ్రీను కాకి శ్రీరామ్, కత్తి వెంకటేష్, దుద్యాల జయచంద్ర, రామయ్యపసుపులేటి రమణ మరియు జనసైకులు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొని, ధర్నా చేసి తక్షణమే న్యాయం చేయాలని బ్యానర్లు చించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇందులో పాల్గొన్న ప్రతిఒక్కరికి పెనగలూరు జనసైనికుడు గంటా రమేష్ రాయల్
ధన్యవాదాలు తెలిపారు.